- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహేష్ బాబు హీరోయిన్ పెళ్లి ముహుర్తం ఫిక్స్!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హో్త్ర గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ మీడియాలో ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. జైసల్మేర్ (రాజస్థాన్) లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఈ వేడుకకు వేదిక కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4,5న సంగీత్ హల్దీ(దుబాయ్ లో) ఉంటుందని, పెళ్లి రాజస్థాన్లో జరగనున్నట్లు సమాచారం.
కాగా ఈ జంట పెళ్లి వేడుకని డాక్యుమెంటరీగా రూపొందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంపై ఈ యువ జంట స్పందించాల్సి ఉంది. 2021లో వచ్చిన షేర్షా సినిమాలో నటించిన సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కియారా తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించారు.
Next Story